PhD and MS Courses will be implemented in AP NEET from this academic year

PhD and MS Courses will be implemented in AP NEET from this academic year :  ఏపీ నిట్‌ విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. 2019-20 నుంచి పీహెచ్‌డీ, ఎంఎస్‌ బై రీసెర్చ్‌ (మాస్టర్‌ ఆఫ్‌ సైన్సు) వంటి కోర్సులను నిర్వహించడానికి ముందుకొచ్చింది. ఈ విద్యా సంస్థలో కొనసాగుతున్న 8 కోర్సులకు సంబంధించిన అభ్యర్థులకు పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పించనుంది. అడ్మిషన్ల నోటిఫికేషన్‌ విడుదలైంది. పీహెచ్‌డీలో అన్ని కోర్సులకు కలిపి 50 సీట్లను, ఎంఎస్‌లో ఎంతమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నా వారి అర్హతల ఆధారంగా అన్ని సీట్లను ఇవ్వనున్నారు.